back to top
14.7 C
Hyderabad
Tuesday, December 16, 2025
HomeTelangana Politicsతెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా: తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా: తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

Historic role Revanth Reddy: సోనియా, మన్మోహన్ సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువబోరు 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆరు దశాబ్దాల పాటు జరిగిన ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ

ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు.
ఈ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 5.8 కోట్ల వ్యయంతో చర్యలు చేపట్టింది.

కాంగ్రెస్ చేసిన చారిత్రాత్మక నిర్ణయం

రాష్ట్ర స్థాపన విషయంలో యూపీఏ ప్రభుత్వంలో అప్పటి ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అగ్రనేత్రి శ్రీమతి సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు.
టెలంగాణ ప్రజల శాశ్వత స్వప్నాన్ని నెరవేర్చిన నేతలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మరువరు” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ధే లక్ష్యం

ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ విజన్‌తో ముందుకు సాగుతుందని, గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, అవకాశాలు పెరుగుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

మరిన్ని Telangana Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles